లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు

60చూసినవారు
లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు లాభాల్లో ముగిశాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు.. రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. దీంతో సెన్సెక్స్ 354 పాయింట్లతో 75,038 వద్ద ముగియగా.. నిఫ్టీ 111 పాయింట్ల లాభంతో 22,753 వద్ద స్థిరపడింది. ఐటీసీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, SBI, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభపడగా.. సుజుకీ, HDFC బ్యాంక్, L&T షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్