ఆర్ధిక సహాయం అందజేత

65చూసినవారు
ఆర్ధిక సహాయం అందజేత
మొండ్రాయి గ్రామానికి చెందిన ఏడాకుల లింగం ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని ఒక వాట్సప్ మెసేజ్ ద్వారా ముందుకు వచ్చిన దాతల సహకారంతో సోమవారం రూ. 11, 900ను లింగం కుటుంబానికి అందజేశారు. మాజీ ఎంపీటీసీ కడుదూరి సంపత్, కుమారస్వామి, పెండ్లి పురుషోత్తం రెడ్డి, వీరస్వామి, సదయ్య, రాములు, భద్రయ్య, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్