సంగెం మండలం గవిచర్లలోని శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణం శ్రీ కనుల పండువగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో సీతారాముల విగ్రహాల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా కనువిందు చేశాయి. కళ్యాణ మహోత్సవంలో ఆలయ చైర్మన్, జడ్పీటిసి, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.