బిఆర్ఎస్ నేతలకు వణుకు పుట్టింది

81చూసినవారు
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ నేత కొలిపాక సతీష్ బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కాంగ్రెస్ వైపు చూస్తుండడంతో బిఆర్ఎస్ నేతల్లో వణుకు పుట్టిందన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

సంబంధిత పోస్ట్