భారీగా బాణసంచా పట్టివేత

50చూసినవారు
అనుమతి లేకుండా విక్రయిస్తున్న దీపావళి బాణసంచా ను బుధవారం వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. దీపావళి టపాసులు అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు మడికొండకు చెందిన సంపత్, కుమ్మరిగూడేనికి చెందిన వినయ్ షాపులపై దాడి చేశారు. రూ. 1, 48, 812 విలువైన టపాసులు, వినయ్ వద్ద రూ. 3, 31, 460 విలువైన టపాసులు స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం మడికొండ పోలీసులకు అప్పగించినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్