ఓపెన్ స్కూల్ పరీక్షలో ఒకరు డిబార్

74చూసినవారు
ఓపెన్ స్కూల్ పరీక్షలో ఒకరు డిబార్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈనెల 29న నిర్వహించిన పరీక్షలో మాస్ కాపీయింగ్ చేస్తూ ఒకరు పట్టుబడ్డారు. పట్టుబడ్డ వారిని తనిఖీ అధికారులు డిబార్ చేసినట్లు మంగళవారం కోఆర్డినేటర్ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ పరీక్షలో 2, 624 మంది విద్యార్థులకు గాను 2, 204 మంది హాజరుకాగా, 420 మంది గైర్హాజరైనట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్