సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య

7366చూసినవారు
సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య
సైదాబాద్ హత్యాచార కేసులో నిందితుడు రాజు గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వరంగల్-ఘట్కేసర్ మార్గంలో స్టేషన్ ఘన్పూర్ వద్ద రైలు పట్టాలపై రాజు మృతదేహం కనిపించింది. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా రాజు మృతదేహాన్ని గుర్తించారు. సైదాబాద్లో ఆరేళ్ల చిన్నారిపై హత్యాచారం కేసులో రాజు నిందితుడిగా ఉన్నాడు. గత 8 రోజులుగా రాజు కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరికొద్దిసేపట్లో హైదరాబాద్ పోలీసులు సంఘటన స్థలానికి చేరకొనే అవకాశం ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్