కాంగ్రెస్ లో బగ్గుమన్న వర్గ పోరు

8976చూసినవారు
స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ లో వర్గ పోరు భగ్గుమంది. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముందే కార్యకర్తలు ఘర్షణకు దిగారు. బుధవారం నెల్లుట్లలో కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి ఎంపీ అభ్యర్థి కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరయ్యారు. జడ్పిటిసి గుడి వంశీధర్ రెడ్డి, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఫ్లెక్సీలను చించివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్