కాజీపేట రైల్వే అభివృద్ధి పనులను పరిశీలించిన వరంగల్ ఎంపీ

68చూసినవారు
అయోధ్యపురంలో 160 ఎకరాలలో నిర్మాణం చేస్తున్న రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమ నిర్మాణ పనులను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా సంబంధిత శాఖ అధికారులతో కలిసి వ్యాగన్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. కోచ్ ఫ్యాక్టరీ సాధించుకుంటే కాజీపేట జంక్షన్ ను సికింద్రాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేసుకోవచ్చని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్