కార్యకర్తలకు అండగా ఉంటాం

63చూసినవారు
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యను భారీ మెజార్టీతో గెలిపించాలని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. హన్మకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రసంగించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్