పకడ్బందీగా ధాన్యం కొనుగోలు నిర్వహించాలి వరంగల్ జిల్లా కలెక్టర్

56చూసినవారు
పకడ్బందీగా ధాన్యం కొనుగోలు నిర్వహించాలి వరంగల్ జిల్లా కలెక్టర్
వరంగల్ లో బుధవారం జిల్లా సహకార శాఖ అధికారి నీరజ ఆధ్వర్యంలో కొనుగోలు సెంటర్ల ఇంచార్జిలకు 2024-25 సంవత్సరంలో నిర్వహించనున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతు నష్ట పోకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. వరి ధాన్యం కొనుగోలులో గతంలో కంటే ఈ సారి ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి బోనస్ గా 500 చెల్లించే క్రమంలో ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్