ముగిసిన నామినేషన్ల పర్వం

79చూసినవారు
ముగిసిన నామినేషన్ల పర్వం
ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. వరంగల్ బరిలో నిలిచే అభ్యర్థుల లెక్క తేలింది. ఉపసంహరణ అనంతరం వరంగల్ లో 42మంది బరిలో నిలిచారు. ఈనెల 18 నుంచి 25వతేదీ వరకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ జరగ్గా మొత్తం 58 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత 26వ తేదీన నిర్వహించిన పరిశీలనలో 10మంది నామినేషన్లు తిరష్కరణకు గురవడంతో 48 మంది అభ్యర్థులు మిగిలారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్