కాలేజ్ లో ఎండిపోతున్న మొక్కలు

1083చూసినవారు
వరంగల్ ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య తననిధుల కింద రంగశాయిపేట కాలేజ్, శంభునిపేట హైస్కూల్ ను సుందరంగా తీర్చిదిద్దేందుకు పూల కుండీలను, మొక్కలను లక్షల రూపాయలు వెచ్చించి పంపిణీ చేశాడు. కానీ సదరు కాంట్రాక్టర్ నీరు పోయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో మొక్కలు ఎండిపోతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేశారు అలాగే కళాశాల యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా మొక్కలను కాపాడాలని కోరారు.

సంబంధిత పోస్ట్