రంగశాయిపేటలో వైభవంగా రాములోరి కళ్యాణం

81చూసినవారు
వరంగల్ రంగశాయిపేటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో బుధవారం శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవంను వేద బ్రాహ్మణనులు వెలిదే నరసింహమూర్తి శాస్త్రి, ప్రభాకర్ శర్మ, భార్గవ శాస్త్రి, ప్రదీప్ శర్మ పండితుల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు. వద్దిరాజు రంగారావు సోదరుల నివాసంలో కురుమ కుల కరసేవకులు సీతారాముల విగ్రహాల చావాలను భుజాలపై ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్