వరంగల్లో శ్రీ జగన్నాథ రథయాత్ర

80చూసినవారు
వరంగల్ మహానగరంలో జులై 15 సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఇస్కాన్ వరంగల్ ఆధ్వర్యంలో శ్రీ జగన్నాధుడి రథ యాత్ర కలదు. ఈ రథ యాత్రలోని పాల్గొని జగన్నాధుని కృపకు పాత్రులు కాగలరని ఇస్కాన్ టెంపుల్ కోర్డినేటర్ దమేశ్వర ధర్మేంద్ర దాస్, భూపావన హరినామా దాస్ లు ఆదివారం తెలిపారు. పబ్లిక్ గార్డెన్ నుండి యాత్ర ప్రారంభం అయ్యి చౌరస్తా, ములుగురోడ్, ఎంజిఎం హాస్పిటల్, పోచమ్మ మైదాన్ వరకు ఉంటుందని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్