మినిస్టర్స్ క్వార్టర్స్ లోకి కొండా దంపతులు

1548చూసినవారు
వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ మురళీధర్రావు దంపతులు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లోకి అడుగుపెట్టారు. మంత్రి సురేఖ దంపతులు, వారి కూతురు సుస్మిత పటేల్, అల్లుడు అభిలాషతో కలిసి గృహ ప్రవేశ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్