అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్

79చూసినవారు
అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు కృషి చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నాగయ్య పల్లి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల, లింగమడుగుపల్లిలోని ప్రాథమిక పాఠశాలలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలల్లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానాలను కలెక్టర్ పరిశీలించారు.

సంబంధిత పోస్ట్