ఈనెల 18 నుంచి డీఎల్ఈడీ పరీక్షలు

60చూసినవారు
ఈనెల 18 నుంచి డీఎల్ఈడీ పరీక్షలు
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పరీక్షలు ఈ నెల 18 నుంచి 24 వరకు జరుగుతాయని హనుమకొండ డీఈవో డి. వాసంతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని తెలిపారు. సంబంధిత వెబ్ పోర్టల్ నుంచి విద్యార్థులు వారి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్ష కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని ఆమె పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్