జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు

54చూసినవారు
జిల్లాకు చేరుకున్న ఎన్నికల వ్యయ పరిశీలకులు
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 15 వరంగల్ ఎస్సి పార్లమెంట్ నియోజకవర్గంలోని 106-వరంగల్ తూర్పు, 107-వర్ధన్నపేట, 108- భూపాలపల్లి అసంబ్లీ సెగ్మెంట్ లకు ఎన్నికల సంఘంచే కేటాయించబడిన ఎన్నికల వ్యయ పరిశీలకులు ధీరజ్ సింగా ను బుధవారం హరిత కాకతీయ హోటల్ లో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవిన్యూ అధికారి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్క అందించి స్వాగతం పలికారు. జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్