పీడీఎస్ బియ్యం పట్టివేత

65చూసినవారు
పీడీఎస్ బియ్యం పట్టివేత
కాజీపేట మండలం మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మవారిపేటలో రూ. 71వేల విలువ కలిగిన 27 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. యుగంధర్ అనే వ్యక్తి అమ్మవారిపేటలో తన కోళ్లఫామ్లో నిల్వ ఉంచిన పీడీఎస్ రైస్ ను శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. విచారణ నిమిత్తం యుగంధర్ ను మడికొండ పోలీసులకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్