బంగరువర్ణంలో దర్శనమిచ్చిన శ్వేతార్కమూలగణపతి

61చూసినవారు
హనుమకొండ జిల్లా కాజీపేట స్వయంభు శ్రీ శ్వేతార్కమూలగణపతి దివ్య క్షేత్రంలో అంగారక సంకటహర చతుర్థి సందర్భంగా జరిగిన మహా మధురాభిషేకం సమయంలో శ్రీస్వామివారు క్షణకాలం పాటు బంగారువర్ణంలో దర్శనమిచ్చారు. శ్రీస్వామివారికి సంకటహరచతుర్థి సందర్భంగా 328 కిలోల తేనెతో అభిషేకం చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్