ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

70చూసినవారు
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసిల్దార్ విజయసాగర్ బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జోనా, స్థానిక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్