వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు మంగళవారం మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లోకి క్వింటా పత్తి ధర 7350 గా నమోదయిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. రైతులు తమ తమ సరుకులు మార్కెట్ తరలించే సమయంలో పలు జాగ్రత్తలు పాటించి తమ సరుకులు మార్కెట్ తరలించాలని మార్కెట్ అధికారులు తెలిపారు.