ఏనుమాముల మార్కెట్లో తెల్ల బంగారం ధర

81చూసినవారు
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో నేడు శుక్రవారం మార్కెట్లో పత్తి పోటెత్తింది. మార్కెట్లో క్వింటా పత్తి ధర 7150 గా నమోదయిందని మార్కెట్ కార్యదర్శి నిర్మల తెలిపారు. రైతులు తమ తమ సరుకులు మార్కెట్ తరలించే సమయంలో పత్తిలో తేమశాతం తక్కువగా ఉండేలా చూసుకొని తమ సరుకులు మార్కెట్ తరలించాలని మార్కెట్ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్