'కవిత చేసిన పనికి.. వేరే రాష్ట్రాలకు వెళ్లలేకపోతున్నాం'

50చూసినవారు
'కవిత చేసిన పనికి.. వేరే రాష్ట్రాలకు వెళ్లలేకపోతున్నాం'
ఎమ్మెల్సీ కవిత చేసిన పనికి తెలంగాణ ప్రజలు తలెత్తుకోలేకపోతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తాము ఇతర రాష్ట్రాలకు వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్బీనగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని 14 అంతస్థుల కు కుదిస్తామన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న మీద కేసులు ఉన్నాయని అంటున్న కేటీఆర్.. కవిత కేసు గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సీఎం, ఉత్తమ్ పై బీజేపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్