దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్న
బీజేపీ తెలంగాణలో రాణించకపోవడానికి కారణం ఆ పార్టీ నేతలేనని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. వీరు ఇతర పార్టీ నేతల గురించి పొగుడుతూ చేసే కామెంట్లు బీజేపీపై ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు. గతంలో
బీజేపీ నేత మురళిధర్ రావు
కేసీఆర్ ను ఢీకొట్టే నాయకుడే లేదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. అలాగే ఈటల రాజేందర్ కూడా పార్టీకి మింగుడు పడని పనులు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.