'ప్రజల ఖాతాల్లో వేస్తామన్న రూ.15 లక్షలు ఏమయ్యాయి?'

67చూసినవారు
'ప్రజల ఖాతాల్లో వేస్తామన్న రూ.15 లక్షలు ఏమయ్యాయి?'
ఎన్డీయే పాలనలో తెలంగాణకు అన్యాయం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. కాంగ్రెస్ గ్యారంటీల గురించి ప్రశ్నిస్తున్న BJP నేతలు.. పదేళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల అకౌంట్లలో వేస్తామన్న రూ.15 లక్షలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాముడి ఫొటోతో కాదు.. రాష్ట్రానికి ఏమిచ్చారో చెప్పి ఓట్లడగాలని సవాల్ విసిరారు. ప్రకృతి వైపరీత్యాలు, కరవుతో నష్టపోయిన రైతులను ఎందుకు ఆదుకోలేదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్