ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై భారత్ రికార్డు ఎలా ఉందంటే..!

83చూసినవారు
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై భారత్ రికార్డు ఎలా ఉందంటే..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా మార్చి 4న తొలి సెమీస్‌లో భారత్ ఆస్టేలియాతో తలపడనున్న సంగతి తెలిసిందే. ఈ మెగా టోర్నీ చరిత్రలో ఆస్ట్రేలియాతో నాలుగుసార్లు టీమిండియా తలపడింది. వీటిలో రెండు మ్యాచ్‌ల్లో భారత్ విజయం సాధించగా.. ఒక దాంట్లో ఓటమి పాలైంది. మరో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆసీస్‌పై మనదే పై చేయి అని తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్