తెలంగాణలో మొత్తం ఓటర్లు ఎంతమంది అంటే?

76చూసినవారు
తెలంగాణలో మొత్తం ఓటర్లు ఎంతమంది అంటే?
తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలకు నేడు పోలింగ్ జరుగుతుంది. 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో 35,809 పోలింగ్ కేంద్రాలు పెట్టారు. ఈసారి ఈసీ మారుమూల తండాలు, గిరిజన ప్రాంతాల్లో కూడా పెద్దసంఖ్యలో పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేసింది. సుమారు 9,900 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించి పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్