తొలిసారిగా ఏ అంతర్జాతీయ క్రూయిజ్ నౌక విశాఖ పోర్టుకు చేరుకుంది?

71చూసినవారు
తొలిసారిగా ఏ అంతర్జాతీయ క్రూయిజ్ నౌక విశాఖ పోర్టుకు చేరుకుంది?
జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకునే విధంగా విశాఖ నగరంలోని పోర్టులో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మించారు. పోర్టులోని గ్రీన్‌ చానల్‌ బెర్త్‌లో రూ.96.05 కోట్లతో ఈ సముద్ర విహార కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మించిన తర్వాత తొలిసారిగా 'ది వరల్డ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్' విశాఖ పోర్టుకు చేరుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్