మోదీ 3.O టీమ్‌లో మంత్రులెవరో?

65చూసినవారు
మోదీ 3.O టీమ్‌లో మంత్రులెవరో?
కేంద్రంలో ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు NDA కూటమి సన్నద్ధమవుతోంది. దీంతో ఇప్పుడు దేశ ప్రజల దృష్టంతా మంత్రివర్గ కూర్పుపైనే ఉంది. NDA కూటమిలో కీలకమైన TDP, జేడీయూ పార్టీలకు కేబినెట్‌లో ప్రాధాన్యం లభించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో జేడీఎస్‌కు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించనున్నట్లు సమాచారం. ఆ పార్టీ నేత కుమారస్వామికి వ్యవసాయ శాఖ కేటాయించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్