భారత్కు చెందిన 16 ఏళ్ల కామ్య కార్తికేయన్ అనే బాలిక ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్ వైపు నుంచి అధిరోహించి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో బాలికగా నిలిచింది. అలాగే ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది.