ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ పిన్న వయస్కురాలు ఎవరు?

74చూసినవారు
ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించిన భారతీయ పిన్న వయస్కురాలు ఎవరు?
భారత్‌కు చెందిన 16 ఏళ్ల కామ్య కార్తికేయన్‌ అనే బాలిక ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాన్ని నేపాల్‌ వైపు నుంచి అధిరోహించి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో బాలికగా నిలిచింది. అలాగే ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది.

సంబంధిత పోస్ట్