ఏపీలో గెలుపు ఎవరిదో తేలేది రేపే!

72చూసినవారు
ఏపీలో గెలుపు ఎవరిదో తేలేది రేపే!
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు ఎంత నిజమో రేపు తేలనుంది. ఒక్కో సంస్థ ఒక్కొక్కరికి అధికారం దక్కుతుందని అంచనా వేయడంతో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. రేపు జరిగే కౌంటింగ్‌తో ఈ టెన్షన్‌కు తెరపడనుంది. తీర్పు ఎవరికి అనుకూలంగా ఉంటుందనే దానిపై పార్టీలతో పాటు ప్రజలూ ఆసక్తిగా గమనిస్తున్నారు. రేపు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

సంబంధిత పోస్ట్