ఏపీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎంపికయ్యారు. బుచ్చయ్యకు ఫోన్ చేసి ప్రొటెం స్పీకర్గా వ్యవహరించాలని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పారు. గురువారం బుచ్చయ్యతో ప్రొటెం స్పీకర్గా ప్రమాణ స్వీకారం చేయించే అవకాశం ఉంది.