మోసం చేసి ఏడుగురిని పెళ్లి చేసుకున్న మహిళ (వీడియో)

77చూసినవారు
యూపీలోని కాన్పూర్‌లో ఓ మహిళ ఏడుగురిని పెళ్లి చేసుకుని ఇంట్లోని నగదు దోచుకెళ్లిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. బాధితులు కాన్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆ మహిళను ఆమె గ్యాంగ్‌తో పాటు అరెస్టు చేశారు. ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటుందని తెలుస్తోంది. ఆ తరువాత వారితో కొన్ని రోజులు గడిపి.. అనంతరం వరుడికి, అతని కుటుంబ సభ్యులకు నిద్రమాత్రలు ఇచ్చి నగలు, నగదు మరియు విలువైన వస్తువులతో దోచుకుని వెళ్లేదని పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్