WOW.. నీటిలో అండర్ టన్నెల్ మెట్రో రైలు (వీడియో)

574చూసినవారు
కోల్‌కతాలో నిర్మించిన భారత మొట్టమొదటి అండర్ రివర్ మెట్రో రైలు పరుగులు పెట్టింది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ అండర్ రివర్ మెట్రో టన్నెల్‌‌ను ప్రారంభించారు. హుగ్లీ నది కింద కోల్‌కతా ఈస్ట్, వెస్ట్ మెట్రో కారిడార్ నుంచి దాదాపు రూ.120 కోట్ల వ్యయంతో ఈ అండర్ రివర్ మెట్రో రైలు మార్గాన్ని నిర్మించారు. మెట్రో రైలు అండర్ టన్నెల్‌లో వెళుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. మీరూ చూసేయండి!

సంబంధిత పోస్ట్