యాదాద్రి పవర్ ప్లాంట్ దొంగల అరెస్ట్

82చూసినవారు
యాదాద్రి పవర్ ప్లాంట్ దొంగల అరెస్ట్
నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి మాట్లాడుతూ 'గత ఏడాదిన్నర కాలంగా యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రాజెక్టు నుండి భారీ ఎత్తున వైరు, అల్యూమినియం షీట్ల దొంగతనంపై పోలీసులు విచారణ చేసి నిందితులను అరెస్టు చేశారన్నారు. వారి నుండి రూ.71 లక్షలు విలువ చేసే 4 వైర్ బండిల్స్, రూ.58 లక్షల నగదు, 20 లక్షల విలువ గల వాహనాలు మొత్తం రూ.1.49 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని' తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్