భువనగిరి: బీజేపీ మహిళా శక్తి సమ్మేళనం

65చూసినవారు
భువనగిరిలో బిజెపి మహిళ జిల్లా అధ్యక్షురాలు కస్తూరి మాధురి చంద్ర ఆధ్వర్యంలో గురువారం మహిళ శక్తి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్