ఆలేరు: మాదిగల ధర్మయుద్ధ సదస్సును జయప్రదం చేయండి

75చూసినవారు
ఆలేరు: మాదిగల ధర్మయుద్ధ సదస్సును జయప్రదం చేయండి
ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ మాదిగలను మోసం చేస్తున్న విధానాన్ని నిరసిస్తూ ఈనెల 29న జిల్లా కేంద్రంలో జరుగు మాదిగల ధర్మయుద్ధ ఉమ్మడి నల్లగొండ జిల్లా సదస్సు జయప్రదం చేయాలని ఎంఎస్పి, ఎమ్మార్పియాస్ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం, స్థానిక యాదాద్రి పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆలేరు నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్