యాదాద్రిలో పోటెత్తిన భక్తులు

73చూసినవారు
యాదాద్రిభువనగిరి: తెలంగాణ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. శనివారం యాదాద్రి కొండకు ఉచిత దర్శనానికి మూడు గంటల సమయం ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. కొండపైన భక్తుల రద్దీ దృష్ట్యా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్