భువనగిరి: బిజెపి పట్టణ అధ్యక్షుడు ఇంటింటికి ప్రచారం

81చూసినవారు
భువనగిరి పట్టణంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు రత్నపురం బలరాం ఆధ్వర్యంలో శనివారం ఇంటింటికి ప్రచారం చేపట్టారు. జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో భువనగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ను కమలం పువ్వు గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్