ప్లాట్‌ఫారమ్ మధ్య ఇరుక్కుని యువకుడి మృతి (షాకింగ్ వీడియో)

84చూసినవారు
చెన్నైలోని సైదాపేట రైల్వే స్టేషన్ లో బుధవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రైల్వే స్టేషన్‌కు రైలు వస్తుండగా ప్లాట్‌ఫారమ్ మధ్య ఇరుక్కుని యువకుడి మృతి చెందాడు. యువకుడు ప్లాట్‌ఫారమ్ మధ్య ఇరుక్కుపోవడం వల్ల దాదాపు చాలా మీటర్ల వరకు ట్రైన్ ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్