పేరు మార్చుకున్న ముద్రగడ

ఏపీ ఎన్నికల్లో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విజయం సాధిస్తే పేరు మార్చుకుంటా అని చెప్పిన వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకున్నారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం తన పేరును మార్చుకున్నారు. ఛాలెంజ్ చేసినట్టుగానే తన పేరును ‘‘పద్మనాభ రెడ్డి’’గా ఛేంజ్ చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్