ఏపీలో దారుణం చోటు చేసుకుంది. అనకాపల్లి జిల్లా గాదిరాయిలో గేదెల పాకపై పిడుగు పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో పక్కనే మరో పాకకు మంటలు వ్యాపించడంతో మొబైల్ పేలి యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.