నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్, డీజీపీ

నేడు ఢిల్లీకి ఏపీ సీఎస్ జవహర్ రెడ్డితో పాటు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెళ్లనున్నారు. పోలింగ్ సమయంలో రాష్ట్రంలో జరిగిన హింసాత్మక ఘటనలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఈరోజు ఢిల్లీకి వచ్చి దాడులపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఏపీ సీఎస్, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘానికి రిపోర్టు ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్