తాట తీస్తారు.. జాగ్రత్త!

AP: ఓట్ల లెక్కింపు నేప‌థ్యంలో రాష్ట్రంలో ఎటు చూసినా పోలీసులే కనిపిస్తున్నారు. కేంద్ర, ఏపీఎస్పీ, సీఏపీఎఫ్, ఆర్మ్‌డ్‌ రిజర్వ్ పోలీసు బలగాలు సమస్యాత్మక ప్రాంతాలన్నింటినీ తమ అధీనంలోకి తీసుకున్నాయి. 144 సెక్షన్‌తో ఆయా జిల్లాల ఎస్పీలు భద్రతను కట్టుదిట్టం చేశారు. కౌంటింగ్ రోజున అల్లర్లు, గొడవలకు పాల్పడితే జైలుకు పంపుతామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టేలా పోస్టులు చేసినా కఠిన చర్యలు తప్పవని స్ఫ‌ష్టం చేశారు.

సంబంధిత పోస్ట్