నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో బీచ్ క్లీనింగ్

స్వచ్చత హై సేవా కార్యక్రమం భీమవరం పెరుపాలెం బీచ్ లో, నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జిల్లా యువ అధికారి దూలం కిషోర్ మరియు వై ఎన్ కాలేజీ, స్వర్ణాంధ్ర కాలేజీ, వీరవాసరం డిగ్రీ కాలేజీ స్టూడెంట్స్ పాల్గొన్నారు. కాలేజీ ప్రిసిపాల్ కనకరావు, యాకోబు, సోమేశ్వరి, దుర్గ ప్రసాద్, రామకృష్ణ, మాణిక్యాలరావు, రాజారాజేశ్వరిలు వాలంటర్ రాజేష్, మరియు కాలేజీ విద్యార్దులు గురువారం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్