సీఎం ఫండ్ కు కోటిరూపాయల విరాళం

ఇటీవల విజయవాడలో సంభవించిన వరదల నేపథ్యంలో వేలాది మంది ప్రజలు నిరాశ్రయులు కావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు నందుకుని సాగర్ గ్రంధి ఆక్వా ఎక్స్ పోర్ట్స్ కంపెనీ నుండి గ్రంధి బాలాజీ, గ్రంధి చల్లారావులు కోటి రూపాయాలు విరాళాన్ని అమరావతిలోని సెక్రటేరియట్ లో శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ విజయవాడలో వరదల నేపథ్యంలో ప్రజలు సర్వం కోల్పోయారన్నారు.

సంబంధిత పోస్ట్