వరద బాధితులకు రూ. లక్ష సహాయం

కష్టకాలంలో ఉన్నవారిని ఆదుకోవడం దాతలు ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలోని ఎమ్మెల్యే నివాసం వద్ద విజయవాడ వరద బాధితుల సహాయార్థం భీమవరం గంధం స్టీల్స్ అధినేత గంధం నాగబాబు రూ. లక్ష ఎమ్మెల్యేకు శనివారం అందించారు. మీరు చేస్తున్న సహాయం అందరికీ ఆదర్శమని దాతలను ఎమ్మెల్యే అంజిబాబు అభినందించారు.

సంబంధిత పోస్ట్