దెందులూరులో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన

దెందులూరు స్కూల్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు స్వచ్ఛత హి సేవ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమాన్ని పదో వార్డ్ సెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజలకు సోమవారం అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులు ప్లాస్టిక్ వాడటం వలన కలిగే నష్టాలు, వాడిన తర్వాత దానిని ఏ విధంగా మార్చుకోవాలి అనే విధానాన్ని పాటల రూపం, నృత్య రూపం, నాటిక రూపంలో ప్రజలకు వివరించారు.

సంబంధిత పోస్ట్